టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
హాసిని కుటుంబ సభ్యులకు భూమన కరుణాకర్రెడ్డి పరామర్శ
18 Sep 2019 12:04 PM
తిరుపతి: గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి హాసిని కుటుంబ సభ్యులను వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పరామర్శించారు. గోదావరి లాంచీ ప్రమాదంలో చిన్నారి హాసిని మృతి చెందిన విషయం విధితమే. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి నుంచి స్వగ్రామం పూతలపట్టుకు తరలించారు. ఈ మేరకు వైయస్ఆర్సీపీ నేతలు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.