మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ముఖ్యమంత్రి కోసం గిద్దలూరు ఎమ్మెల్యే పాదయాత్ర
04 Sep 2019 11:33 AM
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుమల కొండకు పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఇప్పుడా మొక్కు తీర్చుకోనున్నారు. అర్థవీడు మండలం కాకర్ల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతోంది. ఈ పాదయాత్ర సుమారు 15 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటుగో 100 మంది కొండపైకి కాలినడకన వెళ్లనున్నారు. వీరంతా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు.
2019 ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత భారీ మెజారిటీ పొందిన శాసనసభ్యులు అన్నా రాంబాబు. ప్రజా సమస్యలపైనే కాదు, గతంలో అధికార టీడీపీ అకృత్యాలపైనా విరుచుకుపడ్డ సీనియర్ నేత. చంద్రబాబు అక్రమాలపై విచారణ చేయాలని అసెంబ్లీ బైట బైఠాయించిన నాయకుడు.
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కనుక స్వామివారి మొక్కు తీర్చుకునేందుకు ఎమ్మెల్యే సెప్టెంబర్ 4 బుధవారం నాడు పాదయాత్రగా బయలుదేరుతున్నారు.