మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఓట్ల గల్లంతుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
30 Jan 2019 11:05 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్...
నెల్లూరు:సర్వేల పేరుతో వచ్చేవారికి ఎలాంటి వివరాలు ఇవొద్దని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను టీడీపీ నేతలు చేపట్టారన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్లు గల్లంతు అవుతున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.