‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఆ ఉత్తరం భారతమ్మ రాసింది కాదు
22 Mar 2022 4:27 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
ఎవరో భారతమ్మ పేరుతో కావాలనే ఆ లెటర్ ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు
అమరావతి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి సతీమణి భారతమ్మ గారు ఏదో లెటర్ రాశారని, సోషల్ మీడియా- వాట్సాప్ గ్రూపుల లో సర్క్యులేట్ అవుతుంది. సర్క్యులేట్ అవుతున్న లెటర్ భారతమ్మ గారు రాసింది కాదు. ఆ ఉత్తరం నకిలీది..." అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. భారతమ్మ గారు ఏ లెటర్ రాయలేదు అని, ఎవరో కావాలని అలాంటి ఉత్తరాలు సర్క్యులేట్ చేస్తున్నారని, అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని అన్నారు. భారతమ్మ గారికి అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం కూడా లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.