మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ సభ్యుల ఆందోళన
17 Mar 2022 9:46 AM
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అమరావతి: సభలో గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ సభ్యుల లక్ష్యమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేస్తున్నారు. సభా కర్యకలాపాలను పదేపదే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ సభ్యుల తీరును ఎమ్మెల్యే అంబటి రాంబాబు తప్పుబట్టారు. సభలో రోజూ గందరగోళం సృష్టించాలన్నదే టీడీపీ లక్ష్యం అంటూ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభను సజావుగా సాగనివ్వరని.. చంద్రబాబు ఆదేశాల మేరకే వారు ఆందోళన చేస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు.