గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం
22 Jan 2020 9:01 PM
బిల్లును సెలెక్ట్ కమిటికి పంపడం రూల్స్కు విరుద్ధం
అంబటి రాంబాబు
మండలి: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును శాసన మండలి చైర్మన్ పంపడం అప్రజాస్వామికమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. చైర్మన్ను టీడీపీ సభ్యులు డిక్టెట్ చేశారు. చైర్మన్ను ఒత్తిడి చేయడంతో ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరించారు. రూల్స్ ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదని చైర్మన్ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరం. పెద్దల సభ సలహాలు ఇవ్వవచ్చు కానీ..దుర్భుద్దీతో చేసినట్లుగా ఎవరికైనా అర్థం అవుతుంది. బిల్లును ఆలస్యం చేయడం వల్ల ఏమీ కాదని, చైర్మన్ చంద్రబాబు ఆదేశాల మేరకు చేస్తున్నారు.