జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!
సీఎంకు మంచి పేరు వస్తుందని బాబుకు భయం
23 Dec 2019 12:01 PM
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, శ్రీనివాసులు
తిరుపతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదిమూలం, శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే ఆందోళనలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి వికేంద్రకరణ నిర్ణయాన్ని ప్రజలంతా సమర్థిస్తుంటే.. చంద్రబాబు అండ్ కో మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీఎం వైయస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చెందుతుందన్నారు.