మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
గత ప్రభుత్వం స్కాంల కోసమే స్కీంలు పెట్టింది..
15 Jul 2019 12:05 PM
ఎస్సీ కార్పొరేషన్లో రూ.700 కోట్ల అవినీతి
ఎస్పీ కార్పొరేషన్ అవకతవకాలపై విచారణ
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్
అమరావతిః ఎస్సీ కార్పొరేషన్లో గతంలో జరిగిన అవకతవకాలపై విచారణకు ఆదేశించామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో అవినీతి జరుగుతుందన్నారు. అర్హులకు సబ్సిడీ లోన్లు అందని పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో గతంలో రూ.700 కోట్లపై అవినీతి జరిగిందన్నారు. కాపు,ఎస్సీ,ఎస్టీ,బీసీ లోన్లు లబ్ధిదారులకు చేరలేదు. గత ప్రభుత్వం స్కాంల కోసమే స్కీంలు పెట్టారన్నారు. సక్రమంగా ఉన్న పథకాలకే బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల స్థాపనకు రూ.10 లక్షల వరుకు లోన్లు ఇస్తామన్నారు. సబ్సిడీ రూ.లక్ష మాత్రమే ఇస్తామని తెలిపారు.