మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కార్మికుల సంక్షేమం కోసమే ఆర్టీసీ విలీనం
02 Jan 2020 11:12 AM
పవన్ గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్
ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: కార్మికుల సంక్షేమం కోసమే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటను సీఎం వైయస్ జగన్ నిలుపుకున్నారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఏనాడూ చంద్రబాబు కార్మికులను పట్టించుకోలేదన్నారు. సీఎం వైయస్ జగన్ మంచి నిర్ణయాలను పవన్ స్వాగతించలేకపోతున్నారని మండిపడ్డారు. పవన్ గబ్బర్ సింగ్ కాదు..రబ్బర్ సింగ్ అని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా చంద్రబాబులో మార్పు రాలేదని అన్నారు. రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.