కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
పుష్కర ఘాట్ మరణాలపై విచారణ
24 Jul 2019 10:15 AM
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
అమరావతి: కేబినెట్ సబ్ కమిటీ ద్వారా పుష్కర ఘాట్ మరణాలపై విచారణ చేయిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. పుష్కరాల్లో మృతుల కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్లోకి చంద్రబాబు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో ఉందన్నారు.