మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అర్హులైతే చాలు... మీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు
18 Aug 2022 11:16 AM
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్
అనంతపురం: అర్హులైతే చాలు... మీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి ఉషా శ్రీ చరణ్ అన్నారు. గురువారం అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ములకనూరు గ్రామంలో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి గడప గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ వాటి అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు అభివృద్ధి పనులకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కే.వి.ఉషాశ్రీచరణ్ శంకుస్థాపన చేశారు.