చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అమరావతి యాత్రలో రైతులు లేరు
27 Oct 2022 12:04 PM
మంత్రి తానేటి వనిత
ఏలూరు: అమరావతి పేరిట చేస్తున్న పాదయాత్రలో నిజమైన రైతులు ఎవరు లేరని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ దళారులు చేస్తున్న యాత్ర అది అని మంత్రి అభివర్ణించారు. యాత్రకు పోలీసులు పూర్తి భద్రత కల్పిస్తున్నారని ఆమె చెప్పారు. పోలీసులు అడ్డుకుంటే యాత్ర ఇంతకాలం సాగేదా అని మంత్రి ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు యాత్రకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రైతుల ముసుగులో అమరావతిలో పొలాలు కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రమే యాత్ర చేస్తున్నారు. ఎక్కడా కూడా పోలీసులు అడ్డుకున్నది లేదని మంత్రి స్పష్టం చేశారు.