మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నాం
28 Jul 2021 3:03 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం ప్రణాళికపై విద్యా శాఖ అధికారులతో మంత్రి సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. సంస్కరణల అమలులో అధికారులదే కీలకపాత్ర అని గుర్తుచేశారు. ఎన్ఈపీ 2020 అమలుపై పకడ్బందీగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.