మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సీఎం వైయస్ జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారు
07 Dec 2022 12:40 PM
మంత్రి సీదిరి అప్పలరాజు
విజయవాడ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహిస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. విజయవాడ జయహో బీసీ సభలో మంత్రి మాట్లాడుతూ..పదవులు, పనుల్లో అన్ని కులాలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం వైయస్ జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలకు అందిస్తున్నారని సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం వైయస్ జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని సీదిరి అప్పలరాజు పిలుపు ఇచ్చారు.