‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఆ ఘనత వైయస్ జగన్దే
03 Aug 2019 7:17 PM
బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ
అమరావతి : దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వాలెంటరీలుగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన కొనసాగిందని మండిపడ్డారు.