నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
ఆ ప్రయోజనం కల్పించేందుకే అమూల్తో ఒప్పందం
11 Nov 2020 5:44 PM
25న ఏపీ అమూల్ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు
రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
ప్రకాశం: పాల ఉత్పత్తిదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించేందుకే అమూల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 25న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏపీ అమూల్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని చెప్పారు. మొదటి విడతలో ప్రకాశం, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాల్లో ప్రారంభిస్తారన్నారు. రూ.1,330 కోట్లతో ఆర్బీకేల వద్ద బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రూ.500 కోట్లతో పాల సేకరణ కేందరాలను నిర్మిస్తామన్నారు.