పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు పప్పు!
27 Sep 2022 2:23 PM
మంత్రి ఆర్కే రోజా ట్వీట్
విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్కు మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు. అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?.
క్షుద్ర పూజలు చేయించిందెవరు?,
40 గుడులను కూల్చేసింది ఎవరు?
సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?
అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?
రాముడి విగ్రహం విరిచేసిందెవరు?
నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్లో ప్రశ్నించారు.