అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చంద్రబాబు కుట్రలన్నింటినీ అధిగమిస్తాం
07 Aug 2020 12:26 PM
సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
విజయవాడ: చంద్రబాబు కుట్రలన్నీ అధికారంలోకి రాకముందే ఊహించామని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. వ్యవస్థలను చంద్రబాబు ఏ విధంగా మేనేజ్ చేయగలడో అందరికీ తెలుసన్నారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసే కుట్రలన్నింటినీ అధిగమించి ముందుకెళ్తాం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.