ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి
15 Jul 2019 1:15 PM
90 రోజుల్లో ఆర్టీసీ విలీనంపై నిపుల కమిటీ నివేదిక
అద్దె బస్సులు ఫిట్నెస్ లేకపోతే డిపో మేనేజర్పై చర్యలు
రవాణ శాఖ మంత్రి పేర్ని నాని
అమరావతిః ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ వేశామని రవాణ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.శాసన మండలిలో మాట్లాడుతూ .. 90 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.ముందుగా ఉద్యోగుల విలీనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.అద్దె బస్సులను ఒప్పందం ప్రకారం పరిమితి పూర్తయ్యేవరుకు కొనసాగిస్తామని తెలిపారు.అద్దె బస్సులు ఫిట్నెస్ లేకపోతే డిపో మేనేజర్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆగస్టు నుంచి అంగన్వాడీలకు పెంచిన జీతాలు చెల్లింపుఃఆళ్ల నాని
గత ప్రభుత్వం ఆశావర్కర్లను పూర్తిగా విస్మరించిందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు.చంద్రబాబు పెంచిన జీతాలు కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు.ఆగస్టు నుంచి ఆశావర్కర్లకు పెంచిన జీతాలు చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటి వరుకు అవయవాల అక్రమ రవాణాపై రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి,నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిలపై కేసులు నమోదు చేశామన్నారు.విశాఖ శ్రద్ధ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసి మూసివేయించామని తెలిపారు.