బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
16 Mar 2020 2:36 PM
ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేసే వ్యక్తి చంద్రబాబు
మంత్రి పేర్నినాని
తాడేపల్లి: ప్రజాకాంక్ష పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, ఆయనవి దిగజారుడు రాజకీయాలని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కరోనాపై చంద్రబాబు నాటకమాడుతున్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగినట్టు ఈసీ తీరు కనిపిస్తోంది. ఏ వ్యవస్థనైనా ధ్వంసం చేసే వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు తలకెక్కి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సూక్తులు చెబుతున్నారు.