కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
సచివాలయంలో అన్ని రకాల సేవలు
17 Mar 2022 10:02 AM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: సచివాలయంలో అన్ని రకాల సేవలు అందుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలోనే జరిగే పరిస్థితి ఉందన్నారు. జగనన్న తోడు కింద ఇప్పటి వరకు మూడు విడతలు ఇచ్చామని చెప్పారు. వైయస్ఆర్ బీమా కింద ఇప్పటి వరకు రూ,129.90 కోట్లు ఇచ్చామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా ప్రతి పౌరుడికీ ఇంటి వద్దే పరిపాలన అందించే సౌకర్యం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కల్పించారన్నారు. కోవిడ్ సమయంలోనూ వాలంటీర్లు సేవలు అందించారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అనేక సేవలందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.