ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
అబద్ధాలే చంద్రబాబుకు ఎన్నికల అస్త్రాలు
31 May 2022 5:41 PM
విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి: తెలుగుదేశం పార్టీ మహానాడుకు మించి సామాజిక న్యాయభేరి సభకు ప్రజలు తరలివచ్చారని, అనంతపురంలో నిర్వహించిన సభ విజయవంతమైందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతుందని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ఎన్నికల అస్త్రంగా చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు.