రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
18 Aug 2020 3:04 PM
విజయవాడ: చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరపమని చంద్రబాబు అడగడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని చంద్రబాబును ప్రశ్నించారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. కేసీఆర్కు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేసి రాష్ట్రానికి ద్రోహం చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో హైదరాబాద్లో దాక్కుని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు పారిపోయాడో ఆయన వర్గం మీడియా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.