విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
9 నెలలకే 90 శాతం హామీలు అమలు
15 Feb 2020 4:03 PM
ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: 9 నెలలకే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని చెప్పారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన అనుచరుల కోసమే అని మంత్రి విమర్శించారు.