టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
టీడీపీ ప్రభుత్వం యువతను మోసగించింది
15 Jul 2019 3:10 PM
గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది?
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతిః కేవలం ఎన్నికల ముందే టీడీపీ సర్కార్ నిరుద్యోగ భృతి ప్రకటించారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు,సచివాలయాలతో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తెలిపారు.నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని తెలిపారు.