శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాంసునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోంది ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండిఉప్పొంగిన ‘గోదారోళ్ల’ అభిమానం.. 120 నాయి బ్రాహ్మణ కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరికచంద్రబాబు మన జిల్లా కోసం ఏం చేశారు ?
దశాబ్దాల కల నిజం చేస్తాం
10 Sep 2019 3:03 PM
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలో పూర్తి చేసి ప్రజల దశాబ్దాల కల నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు, నీళ్లు లేవన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి∙ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. అనంతరం సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాదరావులు ఉన్నారు.