మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
తాగునీటి కోసం త్వరలో కొత్త ప్రాజెక్టు
22 Aug 2019 2:13 PM
మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి
నెల్లూరు: ఏపీలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు. పోలవరం పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు ఉండదన్నారు. ఆత్మకూరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంజీఆర్ హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు.