తాగునీటి కోసం త్వరలో కొత్త ప్రాజెక్టు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
 

నెల్లూరు: ఏపీలో తాగునీటి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు మండలంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల జలాశయం నుంచి జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు. పోలవరం పూర్తయితే సోమశిల జలాశయానికి నీటి కరువు ఉండదన్నారు. ఆత్మకూరు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంజీఆర్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top