గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాం
'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ'
19 Apr 2022 3:31 PM
మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ ఇస్తున్నారని మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం అనంతపురం నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'ఆరోగ్యానికి భరోసా - ప్రగతికి హామీ' అనే నినాదంతో "ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య మేళా" (హెల్త్ క్యాంప్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కె.వి.ఉష శ్రీ చరణ్, స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి , జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పేదలకు అందుతున్న వైద్యసేవలను మంత్రి వివరించారు. వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు.