అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఒత్తిడి లేని వ్యవసాయం మన నినాదం కావాలి
13 Jun 2020 5:28 PM
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
తాడేపల్లి: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడి.. అధిక ఉత్పత్తులు సాధ్యమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేశామని ఆయన చెప్పారు. ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను మంత్రి కన్నబాబు విడుదల చేశారు. 2742 కేంద్రాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు జరుగుతుందన్నారు. ఒత్తిడి లేని వ్యవసాయం మన నినాదం కావాలని మంత్రి కన్నబాబు రైతులకు సూచించారు. రసాయనాలను పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేయాలని కోరారు.