రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఏ రైతు కూడా నష్టపోకూడదనే సంకల్పం సీఎం వైయస్ జగన్ది
02 Jul 2020 4:01 PM
ఒంగోలులో పొగాకు కేంద్రం ప్రారంభం
ప్రకాశం: ఏ రైతు కూడా నష్టపోకూడదనే గట్టి సంకల్పంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఒంగోలులో గురువారం మంత్రులు పొగాకు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పొగాకు కొనుగోళ్లపై సీఎం వైయస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్ల ప్రక్రియ ఇకపై ప్రతి ఏడాది కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతు భరోసా కేంద్రాల నుంచి పొగాకు రైతులకు మేళకువలు నేర్పుతామన్నారు. పొగాకు రైతులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో కూడా పొగాకు రైతులను సీఎం వైయస్ జగన్ ఆదుకుంటున్నారని చెప్పారు. వేలం కోసం వచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు.