ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
పంట నష్టంపై అధికారుల అంచనా
21 Aug 2019 4:03 PM
మంత్రి కన్నబాబు
అమరావతి: వరదల కారణంగా నీటి మునిగిన పంటల నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. నీట మునిగిన పంటలను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వరదలతో నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ ధ్యేయమన్నారు. చంద్రబాబు రైతు బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు కృత్రిమ వరద సృష్టించారనడం హాస్యాస్పదమన్నారు.