19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
పంట నష్టంపై అధికారుల అంచనా
21 Aug 2019 4:03 PM
మంత్రి కన్నబాబు
అమరావతి: వరదల కారణంగా నీటి మునిగిన పంటల నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. నీట మునిగిన పంటలను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వరదలతో నష్టపోయిన ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. రైతులకు అండగా ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ ధ్యేయమన్నారు. చంద్రబాబు రైతు బాధలు వినకుండా తన ఇంటిని ముంచారనడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు కృత్రిమ వరద సృష్టించారనడం హాస్యాస్పదమన్నారు.