పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?
21 Mar 2022 4:37 PM
మంత్రి కన్నబాబు
అమరావతి: పెగాసస్ అంశంపై అసెంబ్లీలో హౌస్ కమిటీ వేస్తామంటే టీడీపీ ఎందుకు భయపడుతుందని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. హౌస్ కమిటీలో అన్ని పార్టీల సభ్యులుంటారని, విచారణ జరిగా జరుగుతుందన్నారు. ఈ కేసులో చంద్రబాబు స్టే తెచ్చుకోలేరన్నారు..దొరికిపోతారని పేర్కొన్నారు. హౌస్ కమిటీ విచారణలో వాస్తవాలు వెల్లడవుతాయని తెలిపారు. తప్పు చేశాం, ప్రాయశ్చిత్తం చేసుకుందామని కూడా టీడీపీ లేదన్నారు. ఆనాడు ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారని, హౌస్ కమిటీపై నారా లోకేష్ చాలా తేలికగా మాట్లాడుతున్నారని విమర్శించారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని మంత్రి కన్నబాబు తెలిపారు.