మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఏపీకి బాబు, పవన్ రాహుకేతువుల్లా తయారయ్యారు
14 Nov 2022 12:09 PM
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
నెల్లూరు: ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మండిపడ్డారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్.. వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడబుక్కల పవన్ పగటి వేషాలు వేస్తున్నాడని, ఏపీకి చంద్రబాబు, పవన్ రాహుకేతువుల్లా తయారయ్యారని మండిపడ్దారు. ప్రభుత్వంపై బురదజల్లడమే ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు.