మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ట్విట్టర్లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడకు రావాలి
10 Oct 2022 3:02 PM
మంత్రి జోగి రమేష్ సవాల్
తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి జోగి రమేష్ సవాలు విసిరారు. ‘పవన్ కల్యాణ్ చంద్రబాబు చెంచా. పవన్ నువ్వు ఉండేది హైదరాబాద్లో.. షూటింగ్స్ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ నీకేం తెలుసు?. చంద్రబాబు ఏ ట్వీట్ పెట్టమంటే పవన్ అది పెడతాడు. పవన్ ట్వీట్లు సినిమా డైలాగుల్లానే ఉంటాయి. 2024లో పార్టీని చంద్రబాబుకు అమ్మేడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడు. ట్విట్టర్లో కాదు పవన్.. దమ్ముంటే విజయవాడ రావాలి. పవన్ను ప్రశ్నించిన అంశంపై నేను చర్చకు సిద్ధం’ అని మంత్రి జోగి రమేష్ ఓపెన్ సవాల్ విసిరారు.