రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్ఆర్ బీమా క్లెయిమ్ల చెల్లింపునకు రూ.348 కోట్లు విడుదల
25 Apr 2020 1:50 PM
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
తాడేపల్లి: కరోనా కష్టకాలంలో పేదల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వైయస్ఆర్ బీమా క్లెయిమ్లన్నీ చెల్లిస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. వైయస్ఆర్ బీమా చెల్లింపుల కోసం రూ. 348 కోట్లు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ చెల్లిస్తామన్నారు. 7,726 క్లెయిమ్ల మొత్తాన్ని జమ చేస్తామని, ఈ మొత్తాన్ని సెర్ప్ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు అందిస్తామన్నారు.