మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతే రాజు
11 Dec 2020 1:22 PM
వేదవతి ప్రాజెక్టుకు మంత్రి గుమ్మనూరు భూమి పూజ
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతే రాజు అని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టుకు మంత్రి గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. రూ.1600 కోట్లతో వేదవతి ప్రాజెక్టు పనులను ఇవాళ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ..గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. సీఎం వైయస్ జగన్ రైతు పక్షపాతి అన్నారు. వేదవతి ప్రాజెక్టు కింద 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.