పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చిట్టివలస జూట్మిల్లు కార్మికులకు తీపి కబురు
09 Jul 2019 5:35 PM
విశాఖ: చిట్టివలస జూట్మిల్లు కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలతో మంత్రి గుమ్మనూరు జయరాం చర్చలు సఫలమయ్యాయి. 6,481 మంది పర్మినెంట్ కార్మికులు, అప్రంటీస్లకు నష్టపరిహారం రూ.23 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఏడాదిలోగా చెల్లించేందుకు జూట్మిల్లు యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.