మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
పవన్..ఎక్కడ దాక్కున్నావ్ ?
02 Jan 2023 1:21 PM
మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్
విశాఖ: గుంటూరులో టీడీపీ సభలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి ఎగేసుకుని వచ్చి రచ్చ చేసిన ప్యాకేజీ స్టార్. మొన్న కందుకూరు చంద్రబాబు మీటింగ్లో 8 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. నిన్న గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో మరో ముగ్గురిని పొట్టన బెట్టుకుంటే ఎక్కడ దాక్కున్నావ్ ? పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు.