టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
కోడెల మృతిని రాజకీయం చేయడం బాబుకు తగదు
17 Sep 2019 11:30 AM
మంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. కోడెల మృతిని చంద్రబాబు రాజకీయం చేయడం తగదని సూచించారు. కుటుంబంలో నెలకొన్న బేధాభిప్రాయాల వల్లే కోడెల బలవన్మరణం పొందారని స్వయంగా ఆయన మేనల్లుడే ఫిర్యాదు చేశారని తెలిపారు.తమ పార్టీ నేతల మృతిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. కోడెల మృతిపై సిట్ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని,కొద్ది రోజుల్లోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.