కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కర్నూలుకు హైకోర్టును తప్పకుండా తీసుకొస్తాం
01 Aug 2022 4:08 PM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
కర్నూలు: కర్నూలుకు హైకోర్టును తప్పకుండా తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు.నేషనల్ లా యూనివర్సిటీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. రూ.30 కోట్లతో డోన్ రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్–బెంగళూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు.