మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సభా వ్యవహారాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలి
03 Jul 2019 12:06 PM
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అమరావతిః అసెంబ్లీకి ఎన్నికైనా తర్వాత మనపై ఎంతో బాధ్యత ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.రెండు రోజులు పాటు జరగనున్న ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.ఎలాంటి వృధా ఖర్చులు లేకుండా అసెంబ్లీ కమిటీ హాల్లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు.ఏ అంశంపైనైనా సభలో సభ్యులు అవగాహన పెంచుకోవాలన్నారు.అప్పుడే చట్టం రూపకల్పనలో సభ్యులకు పాత్ర ఉంటుందన్నారు.గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటల్లో పెట్టి ప్రజాధనం వృధా చేసిందన్నారు.