రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
బస్సుయాత్రలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం
19 May 2022 6:05 PM
విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతలో బహిరంగ సభలు
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కోరిన సమసమాజ నిర్మాణాన్ని సీఎం వైయస్ జగన్ చేసి చూపిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల కోసం సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన సామాజిక విప్లవాన్ని బస్సు యాత్రలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. గతంలో మంత్రిపదవుల్లో 30 శాతం వెనుకబడిన వర్గాలకు ఇస్తే.. చాలా గొప్పగా చెప్పుకునేవారని, సీఎం వైయస్ జగన్ తన మంత్రివర్గంలో 77 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించారన్నారు. నాలుగురోజుల పాటు సాగే బస్సుయాత్రలో 26న విజయనగరంలో, 27న రాజమండ్రిలో, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.