కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
సీఎం వైయస్ జగన్ దృష్టిలో అందరూ సమానమే
04 Oct 2020 2:49 PM
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: వైజాగ్ నగరంలోని ఎన్ఏడీ జంక్షన్లో ఫ్లైఓవర్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. తాటిచెట్లపాలెం నుంచి గోపాలపట్నం వరకు ఫ్లైఓవర్ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఫైఓవర్ను త్వరతగతిన అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స అన్నారు. సబ్సం హరి విషయంలో అధికారులు రూల్స్ ప్రకారమే వెళ్లారన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపును రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టిలో అందరూ సమానమేనని వివరించారు.