మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ సభ్యులకు ప్రజాసమస్యలు పట్టవు
15 Mar 2022 10:26 AM
శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం
శాసనమండలి: కౌన్సిల్లో టీడీపీ సభ్యుల తీరును మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. సభ సజావుగా జరగనివ్వకుండా పదేపదే సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న టీడీపీ సభ్యుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులకు ప్రజాసమస్యలు పట్టవన్నారు. సభలో గందరగోళం సృష్టించి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం సమాధానం చెబుతున్నా వినకుండా నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు.