అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన
22 Jun 2020 12:53 PM
గుంటూరు: రాజధాని ప్రాంతంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో కలిసి పర్యటించారు. ఆలిండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీఓ, హెచ్ఓడీ టవర్స్ను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల ఏ దశలో ఉన్నాయి.. ఇంకా ఏయే పనులు మిగిలి ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా జడ్జిల క్వార్టర్స్నూ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. భవన నిర్మాణాలకు సంబంధించి సీఆర్డీయే అధికారులతో మంత్రి బొత్స సమావేశం కానున్నట్లు సమాచారం.