19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
ఒక్కో అన్న క్యాంటీన్ ఏర్పాటులో రూ.50 లక్షల దోపిడీ
14 Aug 2019 12:09 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
మూతపడిన క్యాంటీన్లను వచ్చే నెలలో తెరుస్తాం
పేదలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తాం
అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు రూ.50 లక్షలు దోచేశారని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటులో భారీగా అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను వచ్చే నెల మొదటివారంలో తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఆసుపత్రులకు సమీపంలో పేదలకు ఉపయోగపడేవిధంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.