కాలవ శ్రీనివాసులు నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా...ప్రజాకోర్టులో తేల్చుకుందాం. మేమంతా సిద్ధం - 20వ రోజు షెడ్యూల్బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా?
టీడీపీకి దూర దృష్టి లేకపోవడమే నీటి సమస్య
11 Jul 2019 2:31 PM
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించకపోవడమే విశాఖలో నీటి సమస్యకు కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. ప్రతిపక్షం సమన్వయం పాటించి వాస్తవాలు మాట్లాడాలని కోరారు. ఏవిధంగా విశాఖకు నీటిని తేవాలనే ఆలోచన చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఒక రోజు కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరిన పాపాన కూడా ఎప్పడూ పోలేదన్నారు.