దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
టెరాసాప్ట్ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు
22 Mar 2022 10:11 AM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
అమరావతి: టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ తక్కువ కోడ్ చేసినప్పటికీ వారికే టెండర్ దక్కిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వేమూరి హరికృష్ణ కంపెనీలోని ప్రతినిధులంతా చంద్రబాబు సన్నిహితులేనని తెలిపారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు చంద్రబాబు సొంతూరి వ్యక్తి అన్నారు. రూ.307 కోట్లకే లోయేస్ట్ టెండర్ నమోదు అయ్యిందన్నారు. చంద్రబాబు కనుసన్నాల్లోనే టెండర్లు జరిగాయన్నారు. ఫైబర్ గ్రిడ్ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయని, టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్లిస్ట్ నుంచి తొలగించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కేసును సీఐడీకి అప్పగించామని, దర్యాప్తు వేగవంతంగా చేపట్టి దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి పేర్కొన్నారు.