దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
బాబు కష్టకాలంలో దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు
01 Jul 2021 2:31 PM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
విజయవాడ: కరోనాతో జనం ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కష్టకాలంలోదాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడే ప్రతిపక్ష పోయిందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు.