ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఉనికి కోసమే టీడీపీ విమర్శలు
10 Apr 2021 5:52 PM
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో ఉనికి కోసమే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు జిల్లాలో తిరుపతి ఉప ఎన్నిక వైయస్ఆర్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తరఫున నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, రవీంద్రనాథ్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కార్పొరేటర్గా కూడా గెలవలేని లోకేష్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతి ప్రజలు టీడీపీకి డిపాజిట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. లోకేష్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదన్నారు.అవగాహన లేకుండా లోకేష్ ప్రచారానికి రావడం సిగ్గు చేటు అన్నారు.